Thursday, October 17, 2024

CBN In Eluru: వైసీపీ పాపాలు, ప్రజలకు శాపాలుగా మారాయన్న చంద్రబాబు, 17లోగా వరద బాధితులకు పరిహారం చెల్లింపు

CBN In Eluru: వైసీపీ పాపాలు శాపాలుగా మారాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్లలో వ్యవస్థలు భ్రష్టపట్టడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. ఏలూరులో కొల్లేరు, తమ్మిలేరు, రామిలేరు కాల్వల వరదలపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు ఈ నెల 17లొోగా పరిహారం అందిస్తామన్నారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana