జై మహేంద్రన్ సిరీస్లో సైజు, సుహాసినితో పాటు సురేశ్ కృష్ణ, మియా, బాలచందర్ చుల్లికడ్, మణియన్పిళ్ల రాజు, విష్ణు గోవిందన్, సిద్ధార్థ్ శివ కీలకపాత్రలు చేశారు. కొల్ల నట్టమ్ చిత్రంతో బెస్ట్ మలయాళ మూవీ విభాగంలో 2019లో జాతీయ అవార్డును కైవసం చేసుకున్న రాహుల్ రిజి నాయర్ క్రియేటర్గా ఉండటంతో జై మహేంద్ర సిరీస్కు మరింత క్రేజ్ వచ్చింది.