Thursday, October 17, 2024

Nandyal District : పండగపూట విషాదం… రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు స్పాట్ డెడ్

Road Accident in Nandyal : పండగపూట నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆళ్ల‌గ‌డ్ఢ మండ‌ల పరిధిలో బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్ర‌మాదలో తల్లి, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana