Sunday, October 27, 2024

Tirumala : తిరుమలలో మరిన్ని మార్పులు..! ఇకపై ‘ఆధార్’ ప్రామాణికంగా సేవలు – టీటీడీ తాజా నిర్ణయాలివే

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు ప్రాథమికంగా కేంద్రం నుంచి అనుమతి లభించిందని టీటీడీ ఈవో తెలిపారు. తిరుమలలో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana