Saturday, October 26, 2024

Social Media : పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా..? సజ్జనార్ సీరియస్

Social Media : సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు యువకులు వెర్రి పనులు చేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వెర్రి చేష్టలు చేసిన ఓ యువకుడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana