Home ఎంటర్టైన్మెంట్ Virat Kohli: క్రికెటర్ కోహ్లీ ట్వీట్‌పై ప్రకాష్ రాజ్ వెటకారం.. పాత సంగతుల్ని తెరపైకి తెచ్చి...

Virat Kohli: క్రికెటర్ కోహ్లీ ట్వీట్‌పై ప్రకాష్ రాజ్ వెటకారం.. పాత సంగతుల్ని తెరపైకి తెచ్చి ఉతికారేసిన నెటిజన్లు

0

డిసెంబరు 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న 35 ఏళ్ల జై షా.. ఐసీసీ ఛైర్మన్ అయిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డును అందుకోనున్నాడు. గత కొన్నేళ్లుగా బీసీసీఐలో వివిధ హోదాలో జై షా కొనసాగుతున్నారు.

ప్రకాష్ రాజ్ రిప్లైకి విరాట్ కోహ్లీ మాత్రం స్పందించలేదు. అలానే జై షా కూడా మౌనంగా ఉండిపోయారు. భారత్ జట్టు సొంతగడ్డపై సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కి ముందు క్రికెటర్లకి టీమిండియా మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. దాంతో ప్రస్తుతం ఫ్యామిలీతో విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు.

Exit mobile version