Home అంతర్జాతీయం New Vande Bharat trains : కొత్తగా 3 వందే భారత్​ రైళ్లు లాంచ్​- రూట్స్​,...

New Vande Bharat trains : కొత్తగా 3 వందే భారత్​ రైళ్లు లాంచ్​- రూట్స్​, టైమింగ్స్​ వివరాలు..

0

కీలక స్టేషన్లు, స్టాప్ లు

1. చెన్నై ఎగ్మోర్-నాగర్​కోయిల్ వందేభారత్ రైలు: “ఈ రైలు తమిళనాడు రాష్ట్రంలో 726 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్, మధురై, దిండిగల్, తిరుచ్చి, పెరంబలూరు, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై వంటి 12 జిల్లాల ప్రజలకు ఆధునిక, వేగవంతమైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది,” అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

Exit mobile version