AP Police: తొందరగా డబ్బు సంపాదించడానికి చాలామంది గంజాయి స్మగ్లింగ్ను ఎంచుకుంటున్నారు. ఎన్ని కొత్త ప్లాన్లు వేసి స్మగ్లింగ్ చేసినా దొరికిపోతున్నారు. తాజాగా.. తూర్పు గోదావరి జిల్లాలో లారీలో గంజాయి తరలిస్తున్న వారిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. లారీ క్యాబిన్ చూసి పోలీసులు షాకయ్యారు.