Sunday, October 27, 2024

Adani Scholarship: విద్యార్థులకు అదానీ సంస్థ స్కాలర్‌షిప్, ఏడాదికి రూ.3.5 లక్షల వరకు-అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా

Adani Gyan Jyoti Scholarship : అదానీ సంస్థ 2024-25 విద్యాసంవత్సరానికి పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందిస్తోంది. అదానీ జ్ఞాన్ జ్యోతి స్కాలర్‌షిప్ పేరిట ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల విద్యార్థులకు ఏడాదికి రూ.3,50,000 వరకు స్కాలర్ షిప్ అందిస్తుంది. బీఏ ఎకనామిక్స్, బీఎస్సీ ఎకనామిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్, బీఈ, బీటెక్, 5-ఇయర్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఎంటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ కోర్సులు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ నకు అర్హులు. ఈ స్కాలర్ షిప్ నకు ఎంపికైన విద్యార్థులు ఏడాదికి రూ.3,50,000 వరకు ఆర్థిక సాయం పొందవచ్చు. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana