Home ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుప‌తి జిల్లాలో మ‌ట్టి మాఫియా.. యథేచ్ఛ‌గా త‌వ్వ‌కాలు.. పట్టించుకోని అధికారులు

Tirupati: తిరుప‌తి జిల్లాలో మ‌ట్టి మాఫియా.. యథేచ్ఛ‌గా త‌వ్వ‌కాలు.. పట్టించుకోని అధికారులు

0

అప్పుడూ.. ఇప్పుడూ అంతే..

ప్ర‌భుత్వాలు మారినా.. మ‌ట్టి, ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో మ‌ట్టి, ఇసుక మాఫియాపైనే ఎక్కువ విమ‌ర్శ‌లు చేసిన టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ నేత‌లు.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలో కూడా గ్రావెల్‌, మ‌ట్టి, ఇసుక మాఫియా యాథేచ్ఛ‌గా త‌మ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి. వాటిని క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫలం అయ్యిందనే విమర్శలు ఉన్నాయి.

Exit mobile version