Thursday, October 17, 2024

Tirumala Laddu Taste Increase: వారికి చెక్ పెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం

Tirumala: శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు సంబంధించిన పలు విషయాల్లో గత కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులకు చెక్​ పెట్టే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో తిరుమలకు మంచి రోజులు రాబోతున్నాయని పలువురు భక్తులు భావిస్తున్నారు. ఈ మేరకు నిర్ణయాలను టీటీడీ అదనపు ఇవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana