Wednesday, October 16, 2024

Lokesh on Jagan Secuity | ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి.. భయపడొద్దు

బాలీవుడ్ నటి వేధింపులపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విచారణ ప్రారంభమైందని, చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడవటం లేదన్నారు. అందుకే జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఇచ్చామని, స్వేచ్ఛగా తిరుగుతున్నారని లోకేష్ చెప్పారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana