Wednesday, October 16, 2024

1984 anti-Sikh riots: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జగదీష్ టైట్లర్ పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

Jagdish Tytler: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ పై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐని ఆదేశించింది. నిందితుడు జగదీష్ టైట్లర్ పై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. టైట్లర్ పై ఐపీసీ 143, 147 153ఏ, 188, 295, 436, 451, 380, 149, 302, 109 సెక్షన్ల కింద విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana