Saturday, October 19, 2024

Vijayawada: బిర్యానీ విషయంలో గొడవ.. అన్నను చంపిన తమ్ముడు

తన భార్యకు బిర్యానీ కావాలని..

విజయవాడ నగరం గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము.. గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరికి పెళ్లి అయ్యింది. సమవారం ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి.. తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని.. ఇప్పించమని అడిగాడు. బిర్యానీ విషయంలో లక్ష్మారెడ్డి, రాము మధ్య గొడవ జరిగింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana