Sunday, October 27, 2024

Kakinada Gurukulam: గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 30 మంది బాలికలకు అస్వస్థత, ప్రభుత్వాస్పత్రిలో చికిత్స

Kakinada Gurukulam: కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30మంది బాలికలు హాస్టల్లో అందించిన ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. విద్యార్థుల్ని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana