Thursday, October 24, 2024

JC Prabhakar on illegal sand | ఇసుక దందాలో నా వాళ్లు.. దయచేసి ఇసుక తోలడం ఆపండి

తాడిపత్రి నియోజకవర్గంలో తన వాళ్లే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దయచేసిన ఇసుక దందాలో ఉన్న తన వాళ్లు 25 మంది ఆ పని మానుకోవాలని సూచించారు. అంతా తనకి కావాల్సిన వాళ్లేనని చెప్పారు. ఆ ఇసుక దందా చేసే వాళ్లకి వేరే పని చూయిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana