Monday, October 28, 2024

Gang rape: ప్రభుత్వాసుపత్రిలో మరో ఘోరం; 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

కేసు నమోదు..

సోమవారం సాయంత్రం ఆస్పత్రి సమీపంలో బాధితురాలిని గుర్తించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం బాలిక తన తల్లిదండ్రులకు, పోలీసులకు దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం దర్యాప్తు ప్రారంభించినట్లు కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆసుపత్రి ఆవరణలో నేరం జరిగిన ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించిందని, అనుమానితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని, వారి ఆచూకీ ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana