Sunday, October 27, 2024

Crime News : మామిడితోటలో చెట్టుకు వేలాడుతూ ఇద్దరు బాలికల మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా?

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లో మంగళవారం ఉదయం 15, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు దళిత బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ పోలీసు సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాయంగంజ్ సమీపంలోని ఓ గ్రామంలోని మామిడితోటలో ఇద్దరు బాలికల మృతదేహాలు కనిపించాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana