Xiaomi X Pro QLED Launched in India : షావోమీ తన నూతన టీవీ సిరీస్ను భారత్లో లాంచ్ చేసింది. చాలా కాలం తర్వాత ఈ బ్రాండ్ ప్రీమియం టీవీని ప్రవేశపెట్టింది. ఈ టీవీలు కొన్ని ప్రీమియం ఫీచర్లతో మూడు సైజుల్లో లభిస్తాయి. షావోమీ తీసుకొచ్చిన కొత్త టీవీల ధర ఎంత? ఫీచర్లు ఏంటీ తెలుసుకుందాం..