Thursday, October 24, 2024

Sangareddy Pollution: కాలుష్య జలాలు తాగి మూగజీవాలు మృత్యువాత, కళేబరాలతో పీసీబీ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన

Sangareddy Pollution: సంగారెడ్డి జిల్లాలో చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయి. పటాన్‌చెరు , జిన్నారం మండలంలోని ఖాజిపల్లి , కిష్టాయిపల్లి, గడ్డపోతారం, ప్రాంతాలల్లో కాలుష్య పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.పరిశ్రమలలో వెలువడే హానికరమైన వ్యర్ధాలను నిర్వాహకులు సమీపంలోని చెరువులు, కుంటలకు వదలుతున్నారు.  

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana