Home ఆంధ్రప్రదేశ్ Atchutapuram incident: అచ్యుతాపురం ప్రమాదం.. థర్డ్ పార్టీ నివేదిక ఏం చెప్పింది.. టీడీపీ, వైసీపీ ఏమంటున్నాయి?

Atchutapuram incident: అచ్యుతాపురం ప్రమాదం.. థర్డ్ పార్టీ నివేదిక ఏం చెప్పింది.. టీడీపీ, వైసీపీ ఏమంటున్నాయి?

0

అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటన ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై టీడీపీ, వైసీపీ మధ్య వార్ జరుగుతోంది. ఈ విషాద ఘటనకు కారణం కూటమి ప్రభుత్వమే అని వైసీపీ ఆరోపిస్తుంటే.. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో అసలు థర్డ్ పార్టీ నివేదిక ఏం చెప్పింది.. టీడీపీ ఏమంటోంది.. వైసీపీ ఏం చెబుతోందనే చర్చ జరుగుతోంది.

Exit mobile version