Thursday, October 24, 2024

Ankapalli Pharma Blast: అనకాపల్లిలో మరో ఫార్మా కంపెనీలో పేలుడు, పలువురికి గాయాలు, బాధితుల్ని ఆదుకోవాలని సీఎం ఆదేశం

Ankapalli Pharma Blast: అనకాపల్లి అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో ఘోర ప్రమాదం మరువక ముందే మరో ఘటన జరిగింది.  జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో గురువారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. బాధితుల్ని అవసరమైతే  ఎయిర్ అంబులెన్స్‌లో తరలించాలని సిఎం ఆదేశించారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana