Home ఆంధ్రప్రదేశ్ Visakha Pharma Blast: అచ్యుతాపురం ఫార్మా పేలుడులో భారీగా పెరిగిన మృతులు.. నేడు ఘటనా స్థలానికి...

Visakha Pharma Blast: అచ్యుతాపురం ఫార్మా పేలుడులో భారీగా పెరిగిన మృతులు.. నేడు ఘటనా స్థలానికి CM చంద్రబాబు

0

Visakha Pharma Blast: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.ఇప్పటి వరకు 17మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు.నేడు ప్రమాదస్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. 

Exit mobile version