Home ఆంధ్రప్రదేశ్ Vande Bharat Express: ఏలూరు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఫలించిన టీడీపీ ఎంపీ కృషి

Vande Bharat Express: ఏలూరు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఫలించిన టీడీపీ ఎంపీ కృషి

0

Vande Bharat Express: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కృషి ఫలించింది. ఎంపీ కృషితో.. ఏలూరు ప్రజల కోరిక నెరవేరబోతోంది. త్వరలోనే ఏలూరు రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వనున్నారు. ఏలూరులో వందేభారత్‌కు హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ చాలా రోజులుగా ఉంది.

Exit mobile version