Friday, October 18, 2024

Revanth Reddy: ఆ నలుగురు దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy: కేంద్రంలోని ఎన్డీయే సర్కారు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆదానీ, అంబానీలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురు దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో రేవంత్ ఈ కామెంట్స్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana