Wednesday, October 16, 2024

Attack on TDP Office: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. 85 మంది వైసీపీ నేతలకు నోటీసులు

రాడ్లు.. రాళ్లు.. కర్రలతో..

2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో కొందరు దాడి చేశారు. అయితే.. ఆ దాడి వెనక గత ప్రభుత్వంలో కీలక నేతలు ఉన్నట్టు టీడీపీ ఆరోపించింది. దాడి కుట్ర వైసీపీ ఆఫీసులోనే జరిగిందని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ముఖ్యంగా దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ దాడి కేసులో గత నెలలో ముగ్గురిని అరెస్టు చేశారు. జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana