Friday, October 18, 2024

హరీష్ రావు-harish rao interesting comments on revanth reddy about rythu runa mafi ,తెలంగాణ న్యూస్

మాట తప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి వారిని క్షమించండి అని.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసినట్టు హరీష్ రావు వివరించారు. సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిపై ఒట్టేసి పచ్చి మోసం చేశారని ఫైర్ అయ్యారు. రేవంత్ లాంటి వ్యక్తి ని ఇప్పటివరకు చూడలేదన్నారు. మంత్రులు ఒక మాట, సీఎం ఒక మాట మాట్లాడుతున్నారు.. ఏది నిజం.. ఏది అబద్ధం ..తేల్చాలి అని డిమాండ్ చేశారు. 54 శాతం రుణమాఫీ కాలేదని.. దీన్ని బట్టి ఎవ్వరు రాజీనామా చేయాలో చెప్పాలని నిలదీశారు .

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana