Thursday, October 17, 2024

ఫిర్యాదుల వెల్లువ..! రాజన్న సన్నిధిలో ఏసీబీ సోదాలు-acb rides in vemulawada rajeswara swamy temple in sircilla district ,తెలంగాణ న్యూస్

కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏసిబి రైడ్స్ కలకలం సృష్టించాయి. ఏసీబీ అధికారులతోపాటు తూనికలు కొలతలు, పుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో రాజన్న ఆలయ ప్రధాన కార్యాలయం, గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు.‌ అకౌంట్స్, లడ్డు తయారీ విభాగంలో లడ్డు ప్రసాదాల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. గోదాముల్లో ముడి సరుకుల నిల్వలను పరిశీలించిన నాణ్యతను తనిఖీ చేశారు. రికార్డుల్లో నమోదైన వివరాలు, గోదాముల్లో ఉన్న నిల్వలను పరిశీలించి తూకం వేశారు. నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana