Thursday, October 17, 2024

అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు చంద్రబాబు పరామర్శ! | achutapuram sez accident| chandrababu visit achutapuram sez

posted on Aug 22, 2024 12:39PM

అచ్యుతాపురం సెజ్ ఆస్పత్రి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడి చికిత్స పొందుతున్నవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్ళిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. చంద్రబాబు ఈ సందర్భంగా ప్రమాద వివరాలను ప్రత్యక్ష సాక్షులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యులకు సూచించారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana