Friday, October 25, 2024

Notices To Ysrcp office : మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసు- వైసీపీ కేంద్ర కార్యాలయం, దేవినేని అవినాష్ కు నోటీసులు

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేశ్, దేవినేని అవినాష్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే వీరు హైకోర్టుకు ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana