Home ఆంధ్రప్రదేశ్ Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నవ జంట సహా ముగ్గురు...

Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నవ జంట సహా ముగ్గురు మృతి

0

Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. తాడిప‌త్రి మండ‌లం వంగ‌నూరు స‌మీపంలోని బొంద‌లదిన్నే గ్రామం వ‌ద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Exit mobile version