ఆంధ్రప్రదేశ్ Achyutapuram Sez Blast : అచ్యుతాపురం సెజ్లో పేలిన రియాక్టర్ – ఇద్దరు మృతి By JANAVAHINI TV - August 21, 2024 0 FacebookTwitterPinterestWhatsApp అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా…18 మంది గాయపడ్డారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని చర్యలు చేపట్టింది.