Saturday, October 26, 2024

Achyutapuram Sez Blast : అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్‌ – ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా…18 మంది గాయపడ్డారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని చర్యలు చేపట్టింది. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana