Thursday, October 24, 2024

Swarupananda criticized the Jagan| జగన్ కోర్టులని మేనేజ్ చేసి ఆ రోజు అలా చేశారు

జగన్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ తరపున జరిగిన తప్పులపై శారదాపీఠం స్వరూపనంద విమర్శలు గుప్పించారు. కోర్టుని మేనేజ్ చేసి శ్రీశైలంలో కుంభాభిషేకం చేశారని మండిపడ్డారు. అలా పలు కార్యక్రమాలు చేయటం వలనే, ప్రస్తుత ఫలితం ఇలా వచ్చిందన్నారు. తాము ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండమని స్వరూపనంద స్పష్టం చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana