Home ఆంధ్రప్రదేశ్ Boy Chokes To Death : బాలుడి ప్రాణం తీసిన బిస్కెట్, గొంతులో అడ్డుపడి మృతి

Boy Chokes To Death : బాలుడి ప్రాణం తీసిన బిస్కెట్, గొంతులో అడ్డుపడి మృతి

0

ఈత వెళ్లి ఇద్దరు చిన్నారులు బలి

వేసవి సెలవుల్లో గేదెలు కాసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులను ఈత సరదా విగత జీవులుగా మార్చింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లింగంగుంట్లలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సారెకుక్క నీలాంబరం, నాగమణి దంపతుల పెద్ద కుమారుడు ఈశ్వరయ్య (15), సిరిపురం జెడ్పీ పాఠశాల్లో తొమ్మిది తరగతి పూర్తి చేశాడు. పదో తరగతిలోకి వెళ్తున్నారు. కుక్కమళ్ల ఏసుదాసు, కోటేశ్వరమ్మల కుమారుడు ప్రసంగి (16) పదో తరగతిలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యి సప్లమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి ఉన్నాడు.‌ వీరిద్దరూ గేదెలు తోలుకుని లింగంగుంట్ల-చునమక్కెన గ్రామల మధ్య ఉన్న దక్షిణ పొలానికి వెళ్లారు. రైల్వేట్రాక్ పక్కన ఉన్న వాగులో ఇటీవల వర్షానికి కురిసిన నీటి మడుగు నిండటంతో అందులో ఈత కోసమని దిగారు. ఆ నీటిగుంతలో నల్లమట్టి పేరుడు ఉండటంతో బురదలో కూరుకుపోయారు. వారు అందుల్లోంచి రావడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ రాలేకపోవడంతో మృతి చెందారు.

Exit mobile version