Home అంతర్జాతీయం Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ; సీడబ్ల్యూసీ తీర్మానం ఆమోదం

Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ; సీడబ్ల్యూసీ తీర్మానం ఆమోదం

0

రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా..

‘‘రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం సింగిల్ మైండెడ్ గా, పదునైనదిగా, సూటిగా సాగింది. 2024 ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశంగా చేసింది ఆయనే. ఎన్నికల ప్రచారంలో చాలా శక్తివంతంగా ప్రతిధ్వనించిన పాంచ్ న్యాయ్-పచీస్ హామీ కార్యక్రమం రాహుల్ యాత్రల ఫలితమే. ఇందులో ప్రజలందరి భయాలు, ఆందోళనలు, ఆకాంక్షలను, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీల ఆకాంక్షలు ప్రతిబింబించాయి’’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

Exit mobile version