Monday, October 28, 2024

BJP Supporters Car Rally in UK | బీజేపీకి 400 సీట్లు రావాలని యూకేలో పూజలు

దేశంలో ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 49 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్‌ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది. అటు బిజెపికి మరోసారి అధికారం రావాలని యూనిటెడ్ కింగ్డమ్ లో ఆ పార్టీ మద్దతు దారులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. పూజలు చేసి.. 4 వందల సీట్లు రావాలని కోరుకున్నారు. 100 కార్లతో చేపట్టిన ర్యాలీ వైరల్ గా మారింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana