Wednesday, October 16, 2024

Bandi Sanjay: వాతావరణం చల్లగా ఉంది.. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి

ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని బిజెపి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోరారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాతావరణం చల్లగా ఉందని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం ఓటు వేయాలని కోరారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana