IPL 2024: రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ భుజం గాయంతో మ్యాచ్కు దూరమయ్యాడు. వైస్ కెప్టెన్ అయినా జితేష్ శర్మను కాదని సామ్ కరణ్ను కెప్టెన్గా పంజాబ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై నెటిజన్లు ఫైర్ అవుతోన్నారు.