Home తెలంగాణ పూర్తి కావొచ్చిన స్పాట్ వాల్యూయేషన్..! ఆలోపే తెలంగాణ పదో తరగతి ఫలితాల వెల్లడి..!-telangana ssc spot...

పూర్తి కావొచ్చిన స్పాట్ వాల్యూయేషన్..! ఆలోపే తెలంగాణ పదో తరగతి ఫలితాల వెల్లడి..!-telangana ssc spot valuation 2024 completed check the latest result updates here ,తెలంగాణ న్యూస్

0

ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version