Tuesday, October 22, 2024

Bullet Rani | తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ యాత్ర.. ఈమె కోరిక ఇదే

ఒక్కొక్కరి ఒక్కో రంగంలో ఉన్న వారంటే అభిమానం ఉంటుంది. ఆ అభిమాన్ని వివిధ రూపాల్లో చూపిస్తూ ఉంటారు. అలా ఈమె కూడా తన అభిమానాన్ని బుల్లెట్ బైకుపై ప్రయాణం చేస్తూ చూపించింది. ప్రధాని మోదీ మూడోసారి ఆ పదవి చేపట్టి దేశ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. అందుకోసం తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ పై ప్రయాణం చేస్తూ మోదీ కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana