Monday, October 28, 2024

Sajjala Press Meet: ఓట్ల కోసం చంద్రబాబు ఎన్నైన చెబుతారు.. చిల్లర చేష్టలు ఆపండి

గతంలో వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. వాలంటీర్లను కొనసాగిస్తామంటున్న వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏంటని అడిగారు. వాలంటీర్లను కొనసాగించరని, ఆ స్థానంలో జన్మభూమి కమిటీల్లో పని చేసే వారిని తీసుకొస్తారని సజ్జల అన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana