Monday, October 21, 2024

Shanti Swaroop: తొలి తెలుగు టీవీ న్యూస్‌ రీడర్ శాంతి స్వరూప్‌ కన్నుమూత..యశోదా ఆస్పత్రిలో కన్నుమూత

Shanti Swaroop: తొలి తెలుగు టీవీ వార్తా వ్యాఖ్యాత శాంతి స్వరూప్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూప్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సుదీర్ఘ కాాలం పాటు దూరదర్శన్‌లో న్యూస్‌రీడర్ బాధ్యతలు నిర్వర్తించారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana