Saturday, October 19, 2024

AP News | పోలీసుల వైఫల్యం.. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దొంగతనం

తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్ అయ్యప్ప స్వామి గుడి సమీపంలో బుల్లెట్ బైకు దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ముగ్గురు యువకులు వచ్చి.. పక్కా ప్రణాళిక వేసి బైకును దొంగలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డ్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే తరచుగా ఈ ప్రాంతంలో దొంగలు పడటంతో స్థానికులు హడలిపోతున్నారు. పోలీసుల సరైన పర్యవేక్షణ లేకపోవటంతోనే దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana