Home ఎంటర్టైన్మెంట్ NNS April 1st Episode: పిల్లల కోసం రక్తం చిందించిన మిస్సమ్మ.. అరుంధతికి వచ్చేసిన శక్తులు.....

NNS April 1st Episode: పిల్లల కోసం రక్తం చిందించిన మిస్సమ్మ.. అరుంధతికి వచ్చేసిన శక్తులు.. రివర్స్ అయిన కారు​

0

నీ రక్తం చిందించావా

మనోహరి మాట్లాడుతున్నా వినకుండా ప్రిన్సిపాల్​ వెళ్లిపోతుంది. పిల్లలు సంతోషంతో గంతులు వేస్తారు. మిస్సమ్మ, రాథోడ్​ రామ్మూర్తి దగ్గరకు వస్తారు. పిల్లలకోసం దెబ్బ తగిలించుకున్నావా మిస్సమ్మ అంటాడు రాథోడ్​. ఆ ఇంటి కన్నీళ్లు తుడవడం కోసం నీ రక్తం చిందించావా అంటాడు రామ్మూర్తి. ఆ మనోహరిని ఆపడం కోసం ఏమైనా చేస్తాను అనుకున్నా గానీ, పిల్లల కోసం ఇలా చేస్తానని అనుకోలేదు నాన్న అంటుంది భాగమతి.

Exit mobile version