కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వులు నూనె, బొగ్గులు, నల్ల రిబ్బన్, ఎనిమిది ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలను నల్లని వస్త్రంలో చుట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదంటే వాటిని పారే నీటిలో విడిచి పెట్టాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చేయాలి. నూనె, గొడుగు, నువ్వులు, నవధాన్యాలు కొనకూడదు. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహం లభించదు.