Saturday, October 26, 2024

Electoral bonds: వ్యక్తిగతంగా ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసినవారిలో టాప్ 10 వీరే; ఇందులో 84 శాతం బీజేపీకే..

Electoral bonds:సంస్థలు కాకుండా, వ్యక్తిగతంగా అత్యధిక మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన వారిలో తొలి స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ ఛైర్ పర్సన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ నిలిచారు. ఆయన రూ.35 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసి, అవన్నీ బీజేపీకే విరాళంగా ఇచ్చారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana