Tuesday, October 22, 2024

వీడిన నాగోల్ మర్డర్ మిస్టరీ.. వేధింపులు తాళలేక హతమార్చిన మిత్రులు, ముగ్గురు నిందితుల అరెస్ట్-nagole murder case mystery revealed friends arrested in murder case ,తెలంగాణ న్యూస్

నిందితులు అరెస్ట్…రిమాండ్ కు తరలింపు

మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఆనంద నగర్ చౌరస్తా లో కారులో వెళుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకున్నారు. నిందితులు అర్జున్ యాదవ్, ఓంకార్ మరియు మహేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు వారిపై రౌడీ షెట్ ఓపెన్ చేస్తున్నట్లు ఏసిపి కృష్ణయ్య తెలిపారు.వారి నుంచి ఒక కారు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana