Friday, October 18, 2024

penamalur bode prasad | వల్లభనేని వంశీ నానితో సీక్రెట్ చర్చపై బోడే సంచలన కామెంట్స్

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదని పెనమలూరు టీడీపీ నేత బోడే ప్రసాద్ చెప్పారు. వల్లభనేని వంశీతో ఒకటి రెండు సార్లు మాట్లాడటం నిజమేనని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఓ పని విషయంలో మట్లాడానని అన్నారు. కావాలనే తనపై బురద చల్లేందుకు అధిష్ఠానానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి తనకి టికెట్ రాకుండా చేస్తున్నారని బోడే ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే ప్రజల్లో తిరిగి కొట్లాడేందుకు రావాలని సవాల్ విసిరారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana