Friday, October 25, 2024

UP Police | ఇద్దరు చిన్నారుల హత్య.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు..!

తమ ఇంటిపై ఆడుకుంటుండగా ఓ వ్యక్తి లోనికి ప్రవేశించి వారిని గొంతులు కోసి దారుణంగా చంపేశాడు. దారుణమైన ఈ ఘటన యూపీలోని బదౌన్ లో సంచలనం రేపింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలించగా వారిపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను ఏర్పాటు చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana